కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి

కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కానున్నారు. రైతులు తీసుకున్న రుణాల వివరాలు, రుణ మాఫీ గురించి చంద్రబాబు చర్చించనున్నారు.



ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దీనిపై ఓ కమిటీ వేశారు. బుధవారం ఉదయం ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో ఫోన్లో మాట్లాడి రుణమాఫీ ఆవశ్యకత గురించి చర్చించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top