మద్యం తాగి కళాశాలకు రావొద్దంటూ లెక్చరర్లు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ క్రమంలో మణికంఠ మద్యం సేవించి తరగతులకు హాజరవడం గుర్తించిన కళాశాల యాజమాన్యం అతన్ని పిలిచి మందలించింది. మరోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఈ రోజు తెనాలి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.