చత్తీస్ఘడ్లో భారీగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు.
ఐదుగురు మావోల అరెస్టు
Aug 12 2017 11:56 AM | Updated on Oct 9 2018 2:53 PM
విజయనగరం: చత్తీస్ఘడ్లో భారీగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. సుకుమా జిల్లా థొంగా పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్టుచేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఛత్తీస్ఘడ్కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు మల్కాన్ గిరికి చెందినవారిగా గుర్తించారు.
Advertisement
Advertisement