దొంగలు అరెస్ట్: 670 కేజీల నట్లు, బోట్లు స్వాధీనం | 11 Old thieves arrested by visakhapatnam city police | Sakshi
Sakshi News home page

దొంగలు అరెస్ట్: 670 కేజీల నట్లు, బోట్లు స్వాధీనం

May 30 2015 12:30 PM | Updated on Aug 20 2018 4:44 PM

విశాఖపట్నంలో 11 మంది పాత నేరస్థులను నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలో 11 మంది పాత నేరస్థులను నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 తులాల బంగారంతోపాటు 670 కేజీల నట్లు, బోల్టులు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరికి పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అచ్యుతాపురం గ్రామీణ వికాస్ బ్యాంక్ దోపిడీ యత్నం కేసులో వీరంతా నిందితులని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement