జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ | 10th class supplementary exams from june 18 | Sakshi
Sakshi News home page

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

May 20 2015 4:25 PM | Updated on Sep 3 2017 2:23 AM

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు జూన్ 2 వరకు ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు  ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ  మంత్రి గంటా శ్రీనివాస రావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. బాలురు 91.15 శాతం మంది ఉత్తర్ణత సాధించగా, బాలికలు 91.71 శాతం మంది పాసవడం విశేషం. మొత్తమ్మీద 1.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement