సాక్షి, అమరావతి: ఎలాంటి ఆపద సమయంలోనైనా ‘108’కు ఫోన్ చేయగానే పరుగు పరుగున అంబులెన్స్ వచ్చేది. బాధితులకు విలువైన సేవలందించిన ‘108’ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా ప్రైవేటు అంబులెన్స్లకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘108’ అంబులెన్స్లు అందించే సేవలను కొనసాగించాలనే ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆపరేటర్లు ఈ పథకంలో చేరొచ్చు. డిజిటల్ పూల్ పేరుతో ప్రైవేట్ అంబులెన్స్లు ఈ స్కీంలో చేరే అవకాశం కల్పించారు.
ప్రతి 60 వేల మందికి ఒక అంబులెన్సు ఉండాలన్న నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్కీంలో చేరాలనుకునే ప్రైవేటు అంబులెన్స్ల్లో ఆక్సిజన్ సౌకర్యం, డ్రైవర్తోపాటు ఈఎంటీ ఉండాలని, దీనికి గాను కిలోమీటర్కు రూ.25 చొప్పున చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ప్రైవేటు అంబులెన్సులకు జాతీయ ఆరోగ్యమిషన్ నుంచి నిధులు చెల్లించనున్నారు. ప్రైవేటు అంబులెన్సులకు జీపీఎస్ లొకేషన్ సిస్టం ఉంటుందని, కిలోమీటర్ల ప్రాతిపదికన నెలకోసారి డబ్బులు చెల్లిస్తారు. ఇకపై కొత్త ‘108’ అంబులెన్స్లను కొనుగోలు చేయకుండా ప్రైవేటు అంబులెన్స్లకు అవకాశం కల్పిస్తున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్య సేవలను ప్రైవేట్కు అప్పగించడం అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని అంటున్నారు.
ఇక ప్రైవేటు 108 అంబులెన్స్లు
Published Wed, Nov 21 2018 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement