మూడో వికెట్గా రోహిత్ శర్మ ఔట్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడో వికెట్గా ఔటయ్యాడు. భారత క్రికెట్ జట్టు ఆదిలోనే కేఎల్ రాహుల్(6), విరాట్ కోహ్లి(4) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడగా, రోహిత్ శర్మ-శ్రేయస్ అయ్యర్ల జోడి ఇన్నింగ్స్ను పునః నిర్మించింది. వీరిద్దరూ కలిసి 55 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్ శర్మ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 56 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు