భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి | Manchu Lakshmi Appears in India vs Pak Match | Sakshi
Sakshi News home page

Jun 16 2019 4:56 PM | Updated on Mar 22 2024 10:40 AM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌  వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలోను ఆమె షేర్‌ చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement