భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌  వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలోను ఆమె షేర్‌ చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top