భారత్-పాక్ మ్యాచ్లో మంచు లక్ష్మి సందడి
వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలోను ఆమె షేర్ చేశారు. భారత్కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు