ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు | YSRCP Leader Parthasarathy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు

Apr 10 2018 4:48 PM | Updated on Mar 20 2024 1:44 PM

రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్‌ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement