ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు | Sakshi
Sakshi News home page

ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు

Published Tue, Apr 10 2018 4:48 PM

రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్‌ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement