మండలి పరిణామాలు బాధించాయి : సీఎం జగన్
శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలు బాధించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించిందని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ప్రజల మాటే వేదంగా తాము శాసనసభలో అడుగుపెట్టామని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు