సోమయాజులు భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Mohan Reddy Pay Tribute DA Somayajulu Death | Sakshi
Sakshi News home page

సోమయాజులు భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళులు

May 20 2018 10:52 AM | Updated on Mar 21 2024 5:19 PM

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు  కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని ఆయన.. హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. మెహిదీపట్నంలోని డీఏ సోమయాజులు నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. ఆయన భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement