విజయవాడలో మహిళ దారుణ హత్య

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. నగల కోసం ఓ మహిళ హత్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవానిపురం పాండు హోటల్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top