ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 9th Ayodya judgement is finally out | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 9 2019 7:14 PM | Updated on Mar 22 2024 10:57 AM

అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన  చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నారా లోకేష్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువగా వ్యవహరిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement