ప్రత్యేక హోదా : ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన | Telangana Youth Climbed Tower To Demand Special Status For AP | Sakshi
Sakshi News home page

Jul 27 2018 3:50 PM | Updated on Mar 20 2024 1:43 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం ఓ యువకుడు ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేశాడు. మెట్రో భవన్‌కు చేరువలో భారీ టవర్‌ ఎక్కిన యువకుడు ఏపీ నీడ్‌ స్పెషల్‌ స్టేటస్‌, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్‌ను తెలియపర్చాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement