ప్రత్యేక హోదా : ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం ఓ యువకుడు ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేశాడు. మెట్రో భవన్‌కు చేరువలో భారీ టవర్‌ ఎక్కిన యువకుడు ఏపీ నీడ్‌ స్పెషల్‌ స్టేటస్‌, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్‌ను తెలియపర్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top