ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Supreme Court To Hear Cash For Vote Scam In February | Sakshi
Sakshi News home page

Nov 2 2018 7:09 PM | Updated on Mar 21 2024 6:46 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement