ఈనాటి ముఖ్యాంశాలు | News Roundup 18th March Andhra Pradesh Govt Declares Holidays | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 18 2020 8:27 PM | Updated on Mar 22 2024 11:11 AM

కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తాజాగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఇక శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు చెన్నై నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement