ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు.
Feb 11 2018 1:15 PM | Updated on Mar 20 2024 1:57 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు.