చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారు | Minister Botsa Satyanarayana Questions Chandrababu Over IT Raids | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారు

Feb 14 2020 5:11 PM | Updated on Mar 22 2024 11:10 AM

 ఐటీ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఏం సమాధానం చెప్తారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్దనే రూ. 2 వేల కోట్లు బయటపడితే.. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై ఆయన నోరు విప్పాలని సవాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement