మహిళలపై నేరాలను అరికడతాం | Mekathoti Sucharitha Speech @ Collector Conference | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలను అరికడతాం

Jun 25 2019 10:53 AM | Updated on Mar 22 2024 10:40 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. బడుగు బలహీన, మైనార్టీ, సాధారణ ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement