నగర శివారు మైలార్దేవ్పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నప్రమాదం జరిగింది. కొబ్బనినూనే డబ్బాలను నిల్వ ఉంచిన ఓ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Apr 1 2018 10:10 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement