ఆయనకి టిక్కెట్‌ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం. | Sakshi
Sakshi News home page

ఆయనకి టిక్కెట్‌ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం.

Published Thu, Nov 15 2018 3:53 PM

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి భంగపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్‌ టీడీపీకి కేటాయించారు. మీ నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement