అసెంబ్లీలో చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారు | IYR Krishna Rao on AP Utilisation Certificates | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారు

Mar 29 2018 7:20 PM | Updated on Mar 22 2024 11:07 AM

నిధుల వినియోగ ధ్రువీకరణ (యూసీ) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం అసత్యాలు చెబుతున్నారంటూ ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో గురువారం సాక్షితో ఐవైఆర్‌ మాట్లాడారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement