ఓటుకు కోట్లు కేసు: కేసీఆర్, డీజీపీ కీలక భేటీ

తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ మాజీ నాయకుడు రేవంత్‌ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును మరింత వేగంగా ముందుకుతీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top