ఫ్రిజ్ పేలి విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్ పేలి విద్యార్థిని మృతి

Published Fri, Dec 28 2018 1:25 PM

జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌ పేలి ఓ బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లో జరిగింది.

Advertisement
Advertisement