ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు | GVL Narasimha Rao Critics Rahul Gandhi And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు

Mar 31 2019 12:54 PM | Updated on Mar 22 2024 11:30 AM

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, చంద్రబాబుపై బీజేపీ ఎంపీ బీవీఎల్‌ నరసింహారావు విమర్శలు గుప్పించారు. బాబు, రాహుల్‌ గాంధీకి ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. బీజేపీపై దుష్ప్రచారం తమకు పాజిటివ్‌గా మారుతోందని చెప్పారు. కాంగ్రెస్‌కు అమేధీలో వ్యతిరేత ఉండడంతో రాహుల్‌కు భయపట్టుకుందని, అందుకే కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement