భారీ వర్షాల ధాటికి ముంబై అతలాకుతలం | Cracks Developed On Another Bridge In Mumbai | Sakshi
Sakshi News home page

Jul 8 2018 4:40 PM | Updated on Mar 21 2024 7:46 PM

భారీ వర్షాల ధాటికి ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రెండు బ్రిడ్జిలకు పగుళ్లు రాగా, తాజాగా ఘట్కోపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న పాదచారులు వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదకర స్థాయిలో పగుళ్లు ఏర్పడటంతో దీన్ని మూసి వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement