చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు | CM Chandrababu Worngly says Pothana wrote Ramayanam | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు

Mar 31 2018 3:02 PM | Updated on Mar 22 2024 11:20 AM

బ్రమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బ్రమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంట్టిమిట్టలో బ్రమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement