మరోసారి బట్టబయలైన టీడీపీ జనసేన మైత్రి | Chandrababu And Pawan Kalyan Friends Says TDP MLA Varma | Sakshi
Sakshi News home page

మరోసారి బట్టబయలైన టీడీపీ జనసేన మైత్రి

Mar 29 2019 8:57 PM | Updated on Mar 21 2024 10:59 AM

టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన స్థానిక జనసేన  నేత ఒకరు శుక్రవారం వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement