యూటర్న్‌ తీసుకోవడం ఆయన అలవాటు

కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top