కానిస్టేబుల్‌పై దాడి; కఠిన చర్యలు తప్పవు | Attack On Constable In Guntur Strict Action To Be Taken Says SP | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌పై దాడి; కఠిన చర్యలు తప్పవు

Feb 22 2020 8:54 PM | Updated on Mar 21 2024 8:24 PM

ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో సాధారణంగా డ్రోన్లతో విజువల్స్ తీస్తామని  గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు తెలిపారు. రెండు రోజుల క్రితం మందడంలో కూడా అలానే విజువల్స్ తీయించామని పేర్కొన్నారు. కానీ, డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్న కానిస్టేబుల్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పారు. దాంతోపాటు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement