డిప్యూటీ స్పీకర్కి తప్పిన ప్రమాదం
అసోం డిప్యూటీ స్పీకర్కి తృటిలో ప్రమాదం తప్పింది. ఏనుగుపై నుంచి కిందపడి చిన్నగాయంతో బయటపడ్డారు. అస్సోం బీజేపీ ఎమ్మెల్యే క్రిపనాథ్ మల్హా ఈ నెల 5న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైయ్యారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన కరీంగంజ్ జిల్లాలోని రాటబరిలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదివారం క్రిపనాథ్ని ఏనుగపై కూర్చొబెట్టి స్వాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు