చట్ట సభలకు హాజరు కాకుండా నిరోదించడమనేది సభా హక్కులను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తోందని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు(సోమవారం) శాసన సభ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సభలు నిర్వహించకుండా ఎవరైనా అడ్డుకుంటే అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు.
‘దాడి చేస్తాం, ముట్టడిస్తామనేది సరైన పద్దతి కాదు’
Jan 19 2020 6:22 PM | Updated on Jan 19 2020 6:29 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement