ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుమారుడు, మంత్రి నారా లోకేష్బాబు మంగళగిరిలో గెలవటం డౌటేనని ఆరా ఎక్సిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 135 స్థానాలు సాధించే అవకాశం ఉందని ఆరా పోల్స్ స్టాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఏక్సిట్ పోల్స్ సర్వేలో స్పష్టమైంది. ఆరా సర్వే వివరాలను సంస్థ ప్రతినిధి షేక్ మస్తాన్ వలి ఆదివారం మీడియాకు వివరించారు.
ఆరా పోస్ట్ పోల్స్ : వైఎస్సార్సీపీకి మెజారిటీ
May 19 2019 7:54 PM | Updated on Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement