అంత ఆందోళన వద్దు రామానాయుడు గారూ.. | Andhra Assembly Passes APSRTC's Merger With State Government | Sakshi
Sakshi News home page

అంత ఆందోళన వద్దు రామానాయుడు గారూ..

Dec 16 2019 6:53 PM | Updated on Mar 20 2024 5:39 PM

ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై రవాణా, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తూ...‘ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఆర్టీసీకి దూరం అయిపోతున్నారని రామానాయుడుగారు బాధపడుతున్నారు. మీరు విచారం వ్యక్తం చేసేంతగా ఏం జరగడం లేదు. ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఛార్జీల పెంపుతో ప్రజలు బస్సులు ఎక్కడం మానేయలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement