ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్లో మార్పులు చేపట్టారు. వాస్తుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్ను ఆగ్నేయ మూల నుంచి మార్చనున్నారు. ఈ క్రమంలో పాత ఛాంబర్ పక్కన కొత్తగా మరో ఛాంబర్ను నిర్మించునున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చాంబర్లోకి వెళ్లే ఒక ద్వారాన్ని కూడా మూసివేశారు.