ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం | Air Pollution Reached 1000 Points Level Which Becoming Record in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం

Nov 3 2019 3:49 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. దీంతో 12 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement