అనంత సహకార ఎన్నికల్లో వైసీపీ హవా | ysrcp-wins-in-anantapur-cooperative-elections | Sakshi
Sakshi News home page

May 11 2014 3:52 PM | Updated on Mar 22 2024 11:06 AM

అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్లో మెజార్టీ డైరెక్టర్ స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్గా శివశంకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్గా రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా మల్లికార్జున, వైస్ చైర్మన్గా జయరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement