పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ | ysrcp demands discussion on tenth paper leakage in ap assembly | Sakshi
Sakshi News home page

Mar 30 2017 9:58 AM | Updated on Mar 22 2024 10:40 AM

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు గురువారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement