నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణాశిబిరం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణాశిబిరం

Published Sat, May 2 2015 7:49 AM

టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు వివిధ అంశాల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమం శనివారం మొదలుకానుంది. ఇందుకోసం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.

Advertisement
Advertisement