ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2017 ఫలితాల్లో తెలంగాణ విద్యా ర్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్ విభాగం లో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఐదు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి.