నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు | Slow down work of Mission Kakatiya | Sakshi
Sakshi News home page

Jan 17 2017 7:44 AM | Updated on Mar 21 2024 8:44 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ మందకొడిగా సాగుతోంది. రెండేళ్ల కింద ప్రారంభించిన తొలి విడత పనుల్లోనే వెయ్యికి పైగా చెరువుల పనులు ఇంకా సాగుతుండగా... రెండో విడత చేపట్టిన వాటిలో కేవలం పది శాతం చెరువులే పూర్త య్యాయి. ఇక ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మూడో విడతకు అతీగతీ కనిపించడం లేదు. పనుల్లో తీవ్ర జాప్యానికి తోడు అధికారుల అక్రమాలతో ‘మిషన్‌ కాకతీయ’ ప్రభ మసక బారుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement