ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు | Sitaram Yechury comments on Special Package | Sakshi
Sakshi News home page

Sep 13 2016 9:47 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement