దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం తుడ్డలి నుంచి ప్రారంభమైంది. మర్రిపాడు,లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనపురం, బూర్జా క్రాస్ రోడ్స్, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస, వైకుంఠపురం మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం 219వ రోజుకు చేరుకుంది.
Jul 24 2013 12:20 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement