మృత్యువును దాటిన క్షణాలు

నిజంగా ఆమె మృత్యువును దాటిందని చెప్పాలి.. రెప్పపాటు కాలంలో పోలీసులు స్పందింకపోయి ఉంటే.. ఆమె శవం కూడా దొరికి ఉండేది కాదు. ఈ ఘటన సిడ్నీలో జరిగింది. సిడ్నీలో సముద్ర తీర ప్రాంతంలో ఒక మహిళ.. తన హ్యాచ్‌బ్యాక్‌ కారులోనే విశ్రమిస్తోంది. ఆమెకు మత్తమందు అలవాటు కూడా ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top