వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ

Published Thu, Aug 25 2016 11:03 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్లే పోలవరం కాల్వలు పూర్తయ్యాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement