వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ | Polavaram drains completed by Dr.YS RajaSekhar Reddy tells kvp in delhi | Sakshi
Sakshi News home page

Aug 25 2016 11:03 AM | Updated on Mar 20 2024 3:11 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్లే పోలవరం కాల్వలు పూర్తయ్యాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement