వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడో కసాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో ఈ దారుణం జరిగింది. భార్యా భర్తలైన అసిరి పోలి, కుమారిలకు రోజూ ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హతమార్చిన భర్త .. అక్కడ్నించి పారిపోయాడు.
Apr 16 2014 10:00 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement