పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఓ భారీ యంత్రం అగ్నికి ఆహుతి అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉపయోగించేందుకు ఈ భారీ యంత్రం ఎస్కలేటర్ను రూ.75 కోట్లతో జర్మనీ నుంచి కాంట్రాక్టు సంస్థ తెప్పించింది. స్పిల్వే చానల్ కోసం కొండను తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి షార్టు సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.
Apr 14 2017 6:35 PM | Updated on Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement