ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్ బాంబు పేల్చారు. మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. మోదీకి ముడుపులు ఇచ్చినట్టు బిర్లా కంపెనీ కూడా చెప్పిందని రాహుల్ వెల్లడించారు. 2013లో అక్టోబరు 30న 2.5 కోట్లు, అదే ఏడాది నవంబర్ 12న 5 కోట్లు, నవంబర్ 27న 2.5 కోట్ల రూపాయలను బిర్లా కంపెనీ మోదీకి ఇచ్చిందని రాహుల్ చెప్పారు. బుధవారం గుజరాత్లోని మెసానాలో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన ఆరోపణలు
Published Wed, Dec 21 2016 4:11 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement