శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగింది | could have lord balaji darshan, says narendra modi | Sakshi
Sakshi News home page

Oct 22 2015 5:34 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి వచ్చిన తర్వాత.. తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలుగుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో రూ. 190 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన గరుడ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement