హోదా అంశంపై కాంగ్రెస్ రెఫరెండం | Sakshi
Sakshi News home page

హోదా అంశంపై కాంగ్రెస్ రెఫరెండం

Published Mon, Sep 12 2016 3:32 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా టీడీపీ, బీజేపీ ద్రోహం చేశాయని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన సాయం బోగస్ అని వ్యాఖ్యానించారు

Advertisement
Advertisement